ముదిగుబ్బలో నరకప్రాయంగా మారిన డ్రైనేజీ గుంతలు: అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ ఆగ్రహం
ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): ముదిగుబ్బ మండల కేంద్రంలో డ్రైనేజీ పనుల నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. అసంపూర్తిగా తవ్వి వదిలేసిన గుంతల కారణంగా పట్టణంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు తీవ్రస్థాయిలో….










