కరోనా తర్వాత విద్యార్దులపై ఒత్తిడి
జాతీయ విద్యా పరిశోధన సంస్ధ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ తయారీ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే కాకరేపుతున్నాయి. కరోనా తర్వాత విద్యార్దులపై ఒత్తిడి తగ్గిస్తామనే పేరుతో పలు కీలక అధ్యయనాంశాల్ని సిలబస్ నుంచి తొలగిస్తున్న NCERT మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది…..










