జనగణన కార్యక్రమాన్ని బాధ్యత గా నిర్వహించాలి…. డిఆర్ఓ మలోలా
అనంతపురం జిల్లా. అనంతపురం గత ఒకటిన్నర దశాబ్దం తర్వాత చేపడుతున్న జన గణన కార్యక్రమంలో జిల్లాలో బాధ్యతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. బుధవారం స్థానిక జేఎన్టీయూ కళాశాలలో నిన్నటి నుండి జన….










