హైదరాబాద్ లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం వేడుకలు
బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్ శనివారం ఇక్కడి తాజ్….










