ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: చిత్తూరులో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. నియోజకవర్గంలో గురువారం క్రిస్మస్ పండుగ నిర్వహించుకున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్….










