హంద్రీనీవా కాలువ ద్వారా చెరువుల నింపుదల: పరిటాల శ్రీరామ్ చొరవతో ముదిగుబ్బలో సర్వే ప్రారంభం
ముదిగుబ్బ జనవరి 5: (YES 9 TV): ఈరోజు ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లి పంచాయతీ పరిధిలో మద్దన్న గారి పల్లి గ్రామంలో ఉండే చెరువులకు హంద్రీనీవా కాలువల ద్వారా నీటిని నింపడానికి ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు….










