Latest Posts

వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్‌ ఆర్పీ

కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్‌ రావడంతో. హైదరాబాద్‌తో పాటు….

AP

బెన్‌ స్టోక్స్‌ పోరాటం వృథా.. యాషెస్‌ రెండో టెస్టులో ఆసీస్‌ విజయం

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్‌ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్….

AP

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైళ్లకు హాల్టులు – టైమింగ్స్ ,

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రధాన రైళ్లకు హాల్ట్ ల పైన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో ఆయా రైళ్లు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆరు నెలల పాటు ఆగుతాయని అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ ప్రకటించిన రైళ్లల్లో….

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం, 25మంది సజీవ దహనం!!

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘోర బస్సు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం బస్సులో మొత్తం 33 మంది….

కంటైనర్ డ్రైవర్ కు కోపం వచ్చింది. 48 మందిని చంపేశాడు, వానతో !

కెన్యా: పశ్చిమ కెన్యాలోని లోండియాని ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓడకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్న కంటైనర్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయి హైవే మీద….

AP

చంద్రబాబు ఇంటి అటాచ్ కు సిద్ధమవుతున్న సీఐడీ ! జాబితాలో నారాయణ ఆస్తులివే..!

ఏపీలో అమరావతి రాజధాని భూకుంభకోణం నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రి నారాయణ లబ్ది పొందారని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ తో పాటు నారాయణకు చెందిన….

AP

ఏపీలో 50రూపాయలకే టమాటాలు

విపరీతంగా పెరుగుతున్న కూరగాయల ధరలు, టమాటా ధరలను నియంత్రించడం కోసం జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. సెంచరీ ని దాటి టమాట ధరలు పెరిగిపోయిన క్రమంలో ధరలను కిందికి దించేందుకు ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేరకు వినియోగదారులకు ఊరట….