Latest Posts
”మళ్లీ ఫ్రెండ్స్ లా కలిసిపోదాం అని నమ్మించి.. కసిదీరా కడతేర్చారు”
ఢిల్లీలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండే 22 ఏళ్ల ఆశిష్ కు వికాస్, వంశు అనే ఇద్దరితో చాన్నాళ్లుగా శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గతవారం ఒక రోజు వికాస్, వంశు కలిసి ఆశిష్ ఇంటికి వచ్చారు. ఇక శత్రుత్వాన్ని వదిలేద్దామని, స్నేహితులుగా….
ఆరు నెలల వ్యవధిలో 88మంది ఈ నాగ్పూర్- ముంబై ఎక్స్ప్రెస్వేపై ప్రాణాలు వీడటం ఆందోళన
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్వే రోడ్లు నెత్తురోడుతున్నాయి! ఆరు నెలల వ్యవధిలో 88మంది ఈ నాగ్పూర్- ముంబై ఎక్స్ప్రెస్వేపై ప్రాణాలు వీడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ 88మందిలో 25మంది.. శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారణాలు ఏంటి..? 701 కి.మీల….
మహారాష్ట్ర ప్రభుత్వానికి అజిత్ పవార్ మద్దతు.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు! ఎన్సీపీ అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్కు గట్టి షాక్. శరద్ పవార్పై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బంధువు, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు…..
‘బీజేపీతో కలిస్తే తప్పేంటి? ఎన్సీపీ మొత్తం నావెంటే ఉంది!’- అజిత్ పవార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపై నమ్మకంతోనే తాను మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరినట్టు ప్రకటించారు ఎన్సీపీ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. శివసేనతో కలిసి పనిచేయగా లేనిది, బీజేపీతో కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ‘ఎన్సీపీ మొత్తం నావెంటే ఉంది..’ తీవ్ర….
వర్షంలో బాలికపై సామూహిక అత్యాచారం!
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇదీ జరిగింది.. రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గత నెల 29న జరిగింది ఈ….
రైళ్లల్లో టాయిలెట్లు కంపు కొడుతున్నాయా? ఇలా ఫిర్యాదు చేయండి..
రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..! పైగా ధరలు కూడా తక్కువగా ఉండంతో చాలా మంది ట్రైన్ సర్వీస్లవైపే మొగ్గుచూపుతుంటారు. మరి రైళ్లల్లో టాయిలెట్లు బాలేకపోతే! చాలా దారుణంగా ఉండి, అసలు లోపలికి వెళ్లలేని పరిస్థితి వస్తే? ఇలాంటి సంఘటనలు….
ఈ రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు.. కానీ!
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక్ అప్డేట్ ఇచ్చింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. “జులై….
ఈ రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు.. కానీ!
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక్ అప్డేట్ ఇచ్చింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. “జులై….










