Latest Posts

తనిఖీకి కోసం వెళ్ళిన జీఎస్టీ అధికారులు కిడ్నాప్

హైదరాబాద్: నగరంలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఓ షాపు తనిఖీకి వెళ్లిన సెంట్రల్ జీఎస్టీ(GST) అధికారులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి….

ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు

ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం….

మంచు లక్ష్మి అంత మాట అనేసింది ఏంటి

మంచు మోహన్ బాబు తనయుడిగా ‘ బిందాస్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. మొదటి సినిమాతో హిట్ అందుకున్న మనోజ్ తర్వాత వరుస సినిమాలు చేశాడు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి…..

AP

ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్​ కలకలం!

దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్​ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్​ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది. నో ఫ్లై జోన్​లో డ్రోన్​ ఎలా వచ్చింది? ప్రధాని మోదీ నివాసం….

‘శిందేను తప్పించి అజిత్​ పవార్​ సీఎం అవుతారు- బీజేపీ ప్లాన్​ ఇదే!’

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించిన డిప్యూటీ సీఎం, ఎన్​సీపీ సీనియర్​ నేత అజిత్​ పవార్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడింది ఉద్దవ్​ ఠాక్రేకు చెందిన శివసేన. ఏక్​నాథ్​ శిందేను తప్పించి మహారాష్ట్ర సీఎం అవ్వాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో అజిత్​ పవార్​ చేతులు కలిపినట్టు….

ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా ‘యూసీసీ’ అవసరం ఉందా?

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​) వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక మంది బీజేపీ నేతలు యూసీసీ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ….

బాలికపై అత్యాచారం.. చంపి, మృతదేహాన్ని నదిలో పడేసి!

అసోంలో ఓ 16ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రేప్​ చేయడమే కాకుండా, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలో పడేశాడు నిందితుడు! ఇదీ జరిగింది.. అసోంలోని కామ్​రూప్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 16ఏళ్ల బాలిక….

AP

తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగున బీజేపీ.. ఎక్కడ తప్పు జరిగింది?

ప్రపంచంలోనే తమది అతిపెద్ద పార్టీ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలో ఎక్కడకెళ్లినా, సభల్లో ఫీుంకరిస్తుంటారు. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని కూడా అధిగమించామని అమిత్‌ షా 2015లో ప్రకటించారు…..