Latest Posts

ఆపరేషన్ సిందూర్.. 27 విమానాశ్రయాలు క్లోజ్..

పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరలపై సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పాక్ గగనతలం నుంచి ముప్పు పొంచి ఉందని దేశంలోని 27 విమానాశ్రయాలను మూసివేసింది. మొత్తంగా 430 విమానాలను రద్దు చేసింది. ఈ….

హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్’ పోటీల సందడి..

హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు…..

AP

రూ.1కే యూనిట్‌ విద్యుత్ సరఫరా.. నూతన ఎలక్ట్రానిక్స్ విధానం విడుదల చేసిన ఏపీ సర్కార్..

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా రూ.4.2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రాష్ట్రంలో తయారు చేయాలని,….

ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు: ఐరాస చీఫ్ గుటెర్రస్..

పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి….

ఆపరేషన్ సింధూర్..! ప్రతీకారం తీర్చుకున్న భారత్..

పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్‌. మంగళవారం అర్ధరాత్రి ఒంటిన్నర దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్….

పాక్‌పై భారత్ మెరుపు దాడులు..!

శత్రుదేశంపై భారత్ పగతీర్చుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లారా వీక్షించారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకారంతో రగిలిపోయిన ప్రధాని మోదీ.. ఎన్నో రోజుల నుంచి రివేంజ్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇవాళ అర్థరాత్రి దాయాదిపై….

ఆర్టీసీ సమ్మె వాయిదా..! కారణం ఏమిటంటే..?

కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఉన్నదున్నట్టు ఓపెన్‌గా చెబితే.. ఎవరైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అదే చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగా లేదని.. అప్పు పుట్టట్లేదని.. మనల్ని ఎవరూ నమ్మట్లేదని……

ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! స్మార్ట్ కార్డ్ తరహాలో కొత్త రేషన్ కార్డు..!

ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. ఎన్నో నెలలుగా ఎదురుచూపులో ఉన్న సామాన్య కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేద కుటుంబాలకు వరంగా గల రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం….

AP

చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….