Latest Posts

AP

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలు టీచర్లు ధర్నా చేశారు..

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలువురు టీచర్లు ధర్నా చేశారు..ప్రభుత్వ పాఠశాలల మనుగడును ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ఖండిస్తూ ఈ నిరసన చేశారు.ఒకటి నుంచి 5వ తరగతి వరకు….

ఆపరేషన్ సిందూర్‌పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ప్రకటన..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సామాజిక మాధ్యమాలలో అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు….

భార‌త బ‌ల‌గాల‌ అదుపులో పాకిస్థాన్ పైల‌ట్‌..

భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాయాది పాకిస్థాన్‌ దాడులను భార‌త సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ప‌ఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్ ప్రయోగించిన రెండు ఫైట‌ర్ జెట్ల‌ను సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా….

పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధవిమానాలను కూల్చివేసిన భారత్..

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, పాకిస్థాన్ వైమానిక దళం భారత భూభాగంపై దాడులకు యత్నించగా, భారత రక్షణ దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానంతో పాటు….

‘పాకిస్థాన్‌లో దీపావ‌ళి’… అజిత్ దోవ‌ల్ వీడియో వైర‌ల్‌..!

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్‌ల‌లో ఉగ్ర‌వాద స్థావరాల‌పై క్షిప‌ణి దాడులు నిర్వ‌హించింది. తొమ్మిది ప్రాంతాల్లో భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. దీన్ని స‌హించ‌లేని దాయాది….

త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ భేటీ..

ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఉద‌యం త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడుల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టిన నేప‌థ్యంలో న్యూఢిల్లీ ఈ ఉద‌యం ఈ కీల‌క భేటీ మొద‌లైంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌పై పాకిస్థాన్….

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రస్థావరాలు నేలమట్టం..

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ప్రతిదాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర….

భారత్ పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడులపై CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది.

భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడుల స్థాయికి ఉద్రిక్తత పెరగడం పట్ల CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటిలోని సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం మరియు….

భారత్ పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడులపై CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రకటన

భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడుల స్థాయికి ఉద్రిక్తత పెరగడం పట్ల CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటిలోని సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం మరియు….

AP

15 మంది ఎంపీడీఓలకు పోస్టింగ్స్..

అనంతపురం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఖాళీగా ఉన్న 15 మండలాలకు ఎంపీడీఓలను నియమించారు. డిప్యూటీ ఎంపీడీఓలు, ఏవలకు ఇటీవల పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 10 మందికి పదోన్నతి రాగా, నంద్యాల, కర్నూలు నుంచి ఐదుగురిని పదోన్నతిపై….