భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడుల స్థాయికి ఉద్రిక్తత పెరగడం పట్ల CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటిలోని సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం మరియు ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దు రాష్ట్రాలలో నివసించే ప్రజలకు వినాశకరమైనది.
రెండు వైపులా సరిహద్దు దాడులను వెంటనే ఆపాలని మేము రెండు ప్రభుత్వాలను కోరుతున్నాము. ఉద్రిక్త పరిస్థితిని వెంటనే తగ్గించాలని, అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనీ, ఈ పరిస్థితిలో, పహల్గామ్ సంఘటనపై నిష్పాక్షిక ఉన్నత స్థాయి విచారణ కోసం మేము గతంలో ఇచ్చిన పిలుపును కూడా మేము ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాము.
కేంద్ర కమిటీ
CPI(ML)
న్యూ డెమోక్రసీ
7 మే 2025
11.15 పీయం
న్యూడిల్లి