Latest Posts

AP

అరకు మారబోతోందా..? త్వరలో టెంట్ సిటీస్ ఏర్పాటు..!

అరకు అంటే తెలియని వారు ఉంటారా.. చెప్పండి. మన దేశీయులనే కాదు విదేశీయులను అడిగినా అరకు అనగానే వారి నోట వచ్చీరాని తెలుగులో.. వావ్ అరకు లోయ అనేస్తారు. ఏపీలో గల అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో అరకులోయ ఒకటి. అలాంటి అరకులోయ….

AP

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త..! ఇక నుండి..

ఏపీలో కూటమి సర్కార్ ప్రజల ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నుంచే ప్రభుత్వ సర్వీసులు పొందుతున్నారు. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళలకు తీపికబురు….

జమ్మూకశ్మీర్ జైళ్లపై దాడికి ఉగ్రవాదుల స్కెచ్..!

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూకశ్మీర్ లోని జైళ్లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జైళ్లలో ఉన్న తమ లీడర్లను విడిపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉందని తెలిపాయి. దీంతో జమ్మూలోని జైళ్లకు ఉన్నతాధికారులు భద్రతను….

మీరు కోరుకున్నది జరుగుతుంది.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ..

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మెజారిటీ ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకారం కోరుకుంటున్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ఏది ఆకాంక్షిస్తున్నారో అది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కచ్చితంగా జరుగుతుందని రాజ్‌నాథ్….

నేడు తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న నితిన్ గడ్కరీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గడ్కరీ తెలంగాణలో రూ.5,400 కోట్ల వ్యయంతో చేపట్టిన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.   గడ్కరీ….

AP

సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ… లిక్కర్ స్కామ్ లో తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు..

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు….

సమ్మె వద్దు.. చర్చలకు రండి: ఆర్టీసీ సంఘాలకు పొన్నం పిలుపు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల….

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కు పట్టపగలే చుక్కలు..!

భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పహల్గామ్‌లో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) సూచీ భారీగా….

తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల..!

మీరు ఇంటర్ పూర్తి చేశారా? మీరు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందాలా? అయితే ఈ విలువైన సమాచారం మీకోసమే. మీరు ఈ పని చేయకుంటే మాత్రం, మీరు డిగ్రీ లో ప్రవేశం పొందలేరు. తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల కొరకు దోస్త్….

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన..! ఇక నుండి ఐఏ పాఠాలు..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ ప్రయార్టీ అంతా ఇంతా కాదు. దీనిపై అవగాహన ఉంటే ఉద్యోగాలు కోకొల్లలు. టెక్ యుగంలో దీన్ని రెవల్యూషన్‌గా భావిస్తున్నారు. అందుకే దేశంలోని చాలా రాష్ట్రాలు ఏఐ ఆధారిత యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం….