Latest Posts

ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! స్మార్ట్ కార్డ్ తరహాలో కొత్త రేషన్ కార్డు..!

ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. ఎన్నో నెలలుగా ఎదురుచూపులో ఉన్న సామాన్య కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేద కుటుంబాలకు వరంగా గల రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం….

AP

చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….

AP

అరకు మారబోతోందా..? త్వరలో టెంట్ సిటీస్ ఏర్పాటు..!

అరకు అంటే తెలియని వారు ఉంటారా.. చెప్పండి. మన దేశీయులనే కాదు విదేశీయులను అడిగినా అరకు అనగానే వారి నోట వచ్చీరాని తెలుగులో.. వావ్ అరకు లోయ అనేస్తారు. ఏపీలో గల అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో అరకులోయ ఒకటి. అలాంటి అరకులోయ….

AP

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త..! ఇక నుండి..

ఏపీలో కూటమి సర్కార్ ప్రజల ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నుంచే ప్రభుత్వ సర్వీసులు పొందుతున్నారు. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళలకు తీపికబురు….

జమ్మూకశ్మీర్ జైళ్లపై దాడికి ఉగ్రవాదుల స్కెచ్..!

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూకశ్మీర్ లోని జైళ్లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జైళ్లలో ఉన్న తమ లీడర్లను విడిపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉందని తెలిపాయి. దీంతో జమ్మూలోని జైళ్లకు ఉన్నతాధికారులు భద్రతను….

మీరు కోరుకున్నది జరుగుతుంది.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ..

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మెజారిటీ ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకారం కోరుకుంటున్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ఏది ఆకాంక్షిస్తున్నారో అది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కచ్చితంగా జరుగుతుందని రాజ్‌నాథ్….

నేడు తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న నితిన్ గడ్కరీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గడ్కరీ తెలంగాణలో రూ.5,400 కోట్ల వ్యయంతో చేపట్టిన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.   గడ్కరీ….

AP

సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ… లిక్కర్ స్కామ్ లో తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు..

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు….

సమ్మె వద్దు.. చర్చలకు రండి: ఆర్టీసీ సంఘాలకు పొన్నం పిలుపు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల….