ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఇవాళ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు, అనంతరం వారితో ఫోన్ చేయించి ఆడిటర్ ను సైతం ఎత్తుకుపోయారు. అయితే విషయం తెలుసుకున్న….










