Latest Posts

AP

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – రెండు నెలల గదుల కోటా విడుదల..!!

Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల….

రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు

రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు పుతిన్ కు భారీ రిలీఫ్ లభించింది. అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి…..

AP

జగన్ సర్కార్ కు కేంద్రం మరో గుడ్ న్యూస్..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రం జగన్ తో ఎన్డీయే సర్కార్ కలిసి పనిచేస్తోంది. దీంతో నిధుల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తోంది…..

AP

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ..వైసీపీలను గుర్తింపు….

AP

తిరుమల: బాలుడిపై దాడి చేసిన చిరుత బోనుకు చిక్కింది, ఏం చేస్తారంటే?

తిరుపతి: రెండు రోజుల క్రితం(గురువారం) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత పులి బోనులో చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత….

భారత్‌లో గూగుల్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్స్ సెంటర్,

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశానికి గుడ్‌న్యూస్ చెప్పింది. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai)….

రేపట్నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు: పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 4 నియామక పరీక్ష హాల్ టికెట్లను శనివారం(జూన్ 24) నుంచి జారీ చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 8180….

AP

ట్రబుల్ షూటర్..ట్రబుల్ షూటరే: బొమ్మైతో డీకే కీలక భేటీ- ఒప్పించేలా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు పేర్కొంది. ఇక రాగల ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని….

AP

కుప్పకూలిన టీడీపీ వేదిక: చినరాజప్ప, చింతమనేనికి గాయాలు- సెటైర్లు షురూ

ఏలూరు: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ఊరూరా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు టీడీపీ నాయకులు. మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని అయిదు….

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ..వైసీపీలను గుర్తింపు….