Latest Posts

AP

Pandugappa Fish: Yanam Fisherman Caught Pandugappa And Sold It For Rs 9000 In Auction

[ad_1] Pandugappa Fish: రుచిలో రారాజు పండుగప్ప అని తెలిసిందే. అలాంటిది గోదావరిలో అరుదుగా లభించే వాటిలో ఓ భారీ పండుగప్ప చేప దొరికింది. యానాం మత్స్యకారుల గాలానికి ఈ భారీ పండుగొప్ప చిక్కింది. ఈ మద్య కాలంలో ఇంత భారీచేప దొరకడం….

AP

కీలక మలుపు, ఢిల్లీకి సీఎం జగన్ – ప్రధానితో భేటీ..క్లారిటీ..

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం దక్కించుకోవటం పై ధీమాగా ఉన్నారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ లక్ష్యంగా ఒక్కటవుతున్నాయి. టీడీపీ..జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తీరు పైన అస్పష్టత కొనసాగుతోంది. కేంద్రంలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర….

AP

బాలికల సెక్స్ వయస్సు 16ఏళ్ళకు తగ్గించాలి: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!!

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం అమ్మాయిల సెక్స్ వయసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శృంగార వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఈ పని చేస్తే టీనేజ్లో….

దమ్ముంటే ఆ పని చెయ్.. రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి సవాల్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ప్రధానంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బిఆర్ఎస్, చేరికలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ….

వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్‌ ఆర్పీ

కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్‌ రావడంతో. హైదరాబాద్‌తో పాటు….

AP

బెన్‌ స్టోక్స్‌ పోరాటం వృథా.. యాషెస్‌ రెండో టెస్టులో ఆసీస్‌ విజయం

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్‌ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్….

AP

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైళ్లకు హాల్టులు – టైమింగ్స్ ,

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రధాన రైళ్లకు హాల్ట్ ల పైన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో ఆయా రైళ్లు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆరు నెలల పాటు ఆగుతాయని అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ ప్రకటించిన రైళ్లల్లో….

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం, 25మంది సజీవ దహనం!!

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘోర బస్సు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం బస్సులో మొత్తం 33 మంది….