Latest Posts

అలీ, మోహన్ బాబును పట్టించుకోని పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… ఓవైపు రాజకీయాల్లో బిజి బిజిగా గడుపుతూ.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఓ వీడియోను పోస్ట్ చేయగా దానికి మంచి….

=రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై 500 రోజులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై 500 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ రష్యా దాడులు ఆపడం లేదు. ఉక్రెయిన్‌ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో గత నెలలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధ్యక్షుడిపై తిరుగుబాటు చేసింది. అయితే దీనిని….

AP

ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం -! సమర్థించిన సుప్రీంకోర్టు

ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏపీలో ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై గతంలో వచ్చిన ఫిర్యాదులను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ వీటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది…..

పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న తెలంగాణా నయాగరా.. బొగత

తెలంగాణ నయాగరాగా గుర్తింపు పొందిన బొగత జలపాతం జలకళతో తొణికిసలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బొగత పరవళ్ళు తొక్కుతోంది. బొగత జలపాతం అందాలను, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిండు కుండలా మారి కొత్త అందాలతో,….

ప్రమాద స్థాయిని దాటిన యమునా నది.. ఢిల్లీలో అలెర్ట్

ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక నదులు పొంగిపోర్లుతున్నాయి. మరికొన్ని ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఎగువ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీలో హైఅలెర్ట్….

హలీవుడ్‌లో భారీ సంక్షోభం.. 63 ఏళ్త తర్వాత సమ్మె.

సినీ ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelliegence) ముప్పుగా మారబోతుందా? సినీ రచయితలకు, సృజనాత్మక కళాకారుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభద్రతా భావాన్ని పెంపొందిస్తుందా? అనే విషయం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా సినిమా రంగంలోకి చొచ్చుకొని పోతున్న నేపథ్యంలో….

శక్తివంతమైన సైన్యం కలిగి ఉన్న టాప్ టెన్ దేశాలు

మనం ఉండే ఇంటి చుట్టూ ఎన్నో భద్రతాపరమైన ఏర్పాట్లు చేసుకుంటాం. సీసీ కెమెరాలు, సోలార్ పెన్సింగ్, లేదా కరెంటు ఫెన్సింగ్, 24 గంటల పాటు కాపలా కాసే సెక్యూరిటీ వంటివి అదనంగా ఏర్పాటు చేసుకుంటాం. అదే ఒక దేశం విషయానికొస్తే సరిహద్దుల్లో….

AP

వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి

వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ సన్నద్ధతతో పాటు….

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ అయ్యారు. ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన సంబంధించి.. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే నోటిఫై చేసింది. బదిలీ ఉత్తర్వులను జారీ….

ఏకంగా atm యంత్రాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు..

ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ యంత్రాన్ని ఓ ట్రక్కులో తరలించారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి….