భూమికి సర్వహక్కుదారు మీరే. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ప్రతి రైతుకు తన సొంత పొలంపై సర్వ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. అందులో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ రాజముద్ర మినహా ఇంకెవరి….









