Latest Posts

AP

విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని విశాఖ సీపీ త్రివిక్రమ్ తెలిపారు. శ్వేతది ఆత్మహత్య అని….

ఏజెంట్ యూఎస్ఏ రివ్యూ…

అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ఏజెంట్( agent ) .. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు , మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవబోతుంది .. ఇక ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగానే….

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు మరోసారి సీఎం కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు… ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు….

కర్ణాటకలో ఆరు రోజుల్లో 22 ర్యాలీలో పాల్గొనబోతున్న ప్రధాని మోడీ..

మే 10వ తారీఖున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉండటంతో… కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని కైవాసం చేసుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో….

AP

వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు సీరియస్ వ్యాఖ్యలు..

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు భీమిలి జనసేన శ్రేణులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే వ్యూహాన్ని….

మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవఫ్లయిట్ లో గొడవపడి అద్దాన్ని పగలకొట్టారు. అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో

మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవ అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్లేస్ మారినంత మాత్రానా వారి మధ్య గొడవలు ఉండవన్ కాదు. అది నేల మీద అయినా గాల్లో అయినా. రీసెంట్ గా ఫ్లైట్….

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్

హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని కేసీఆర్ హెచ్చరించారని తెలుస్తోంది. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా ప్రతి ఒక్కరూ….

సాయి ధరమ్ తేజ్ క్లారిటీ.. సీక్వెల్‌పై ఏమన్నారంటే?

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ త్రిల్లర్ మూవీ విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్….

బుల్లి నిక్కరు, టైట్ టాప్‌లో యాంకర్ స్రవంతి

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో చాలా మందే అమ్మాయిలు యాంకర్లుగా హడావిడి చేస్తున్నారు. అయితే, ఇందులో అతి తక్కువ మంది మాత్రమే బుల్లితెరకు పరిమితం అవగా.. మిగిలిన వాళ్లు మాత్రం టెలివిజన్ రంగంతో పాటు ప్రైవేటు కార్యక్రమాలపైనా ఫోకస్ చేస్తున్నారు. వారిలో….

డిజాస్టర్ టాక్ ఎదురించి 100 కోట్ల క్లబ్‌లో..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తున్నది. తొలి రోజు సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుంచి….