ఆటోల్లోనూ ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సరికొత్త ప్రతిపాదన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు కేవలం ప్రధాన రహదారులకే పరిమితమవుతాయని, కానీ ఆటోలు సామాన్యుల ఇంటి గడప వరకు….










