రాయదుర్గం రైతులకు ఊరట: బుధవారం నుంచి పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం. పప్పుసెనగ కొనుగోలుకు ఏర్పాట్లు కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాయదుర్గం ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుండి కనేకల్లు మండల కేంద్రంలో పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలియజేశారు…..










