ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు తీర్పుపై తల్లి సరోజినీదేవి ఆవేదన – 24 ఏళ్ల పోరాటం!
సుదీర్ఘ కాలంగా సాగుతున్న సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆమె తల్లి సరోజినీదేవి స్పందించారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఆమె స్వాగతించారు. అయితే, తన కూతురి….










