Latest Posts

భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..

టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే….

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్….

ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4….

పవన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో మూవీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను డివివి దానయ్య….

ఫైనల్లో ఇండియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు

వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్….

వార్ 2 లో ఎన్టీఆర్ కి జోడీ ఈమె..?

వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన జోడీ ఎవరనేది సస్పెన్స్ గానే మిగిలింది.ఈ క్రమంలో WAR-2′ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వైరల్ అవుతోంది. ఇందులో NTR సరసన….

నా వీడియో కూడా: ‘డీప్‌ఫేక్’ ఆందోళనకరమన్న ప్రధాని మోడీ, కీలక సూచనలు..

ఇటీవల దేశంలో డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీనటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ ముఖాలను ఇతర మహిళలకు అతికించి వీడియోలను వైరల్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో….

ఈసారి మాత్రం బాధపెట్టకండి: ఈటల ఇలాకలో కేసీఆర్ తేల్చేశారు

కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయని……

AP

టీడీపీ, జనసేన పొత్తు – ఏ సీటు ఎవరికి, ఆ నేతలకు షాక్..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీడీపీ -జనసేన సీట్ల కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా రెండు పార్టీల నుంచి పోటీ ఉన్న నియోజకవర్గాల పైన ముందుగా ఫోకస్ చేసారు. సమీకరణాలు..నేతల బలాబాలు అధారంగా సీట్లు కేటాయిస్తున్నారు…..

విజయశాంతికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు..!!

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ వరుస నిర్ణయాలను ప్రకటిస్తోంది. తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ విజయశాంతికి ఎన్నికల వేళ ముఖ్య….