Latest Posts

AP

ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) తాను కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. జై భారత్ నేషనల్(JBNP) పేరిట కొత్త పార్టీని ఆయన శుక్రవారం ప్రకటించారు. విజయవాడలో….

కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం – మార్పులు, చేర్పులకు అవకాశం..!!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసారు…..

రైతు రుణమాఫీపై రేవంత్ టీం కసరత్తు

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక హామీ అమలు పైన అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తూ రూ 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.రైతుల అప్పులను….

జమ్మూలో ఉగ్రవాదుల దాడి..

జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఉన్నధికారులు….

AP

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముహుర్తం ఫిక్స్ – రంగంలోకి ఈసీ టీం..!!

ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటనకు వస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు నిర్ణయించింది. బోగస్ ఓట్ల….

AP

పెన్షన్ల పేరుతో రూ.291 కోట్లు కాజేశారు.. నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు..

సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ.291 కోట్ల రూపాయలు దోచుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేవలం నెల రోజుల్లో 19 వేల మంది పింఛన్లను తొలగించారని మనోహర్….

తెలంగాణలో 6 పాజిటివ్‌ కేసులు..19కి చేరిన జే ఎన్ -1 సబ్ వేరియంట్…

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.   గడిచిన 24….

విద్యుత్ శాఖ అప్పుల లెక్క..

తెలంగాణ ప్రభుత్వం వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. అర్దిక పరిస్థితిపైన శ్వేత పత్రం ప్రకటించిన ప్రభుత్వం..ఈ రోజు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి, ధీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ….

‘సలార్’… మైండ్ బ్లాక్ బిజినెస్…

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఈ చిత్రం డిసెంబరు 22వ తేదీన విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీసింహా తదితరులు నటించారు…..

AP

టీడీపీ-జనసేనకు బీజేపీ మద్దతు ఆశిస్తున్నా-త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో-పవన్ కామెంట్స్.

టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తనను సభకు ఆహ్వానించినపుడు 226రోజులు, 3132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపుసభలో లోకేషే….