ఏపీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..
తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ‘యువగళం-నవశకం’ సభ పేరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం….










