Latest Posts

పెన్షన్ 4 వేలు, రూ 500కే గ్యాస్ సిలిండర్ – అమలు ముహూర్తం ఖరారు..!!

తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం..తాజాగా మరో రెండు ప్రారంభం పైన….

నిజామాబాద్ లో సైకో కిల్లర్..

నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఓ సైకో కిల్లర్ 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. నర హంతకుడైన అతను.. ఆరుగురిని హత్య చేసి వారి మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో పారేసాడు. సదా….

సీఎం రేవంత్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ..

పెండింగ్‌లో ఉన్న మిడ్‌ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కోరారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ….

22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు.. హాజరుకానున్న సీఎం..

తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్ర­భు­త్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్‌ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య­అతిథిగా హాజరుకానున్నారు. కాగా రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర….

కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలివే..

దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 ఉధృతి పెరుగుతోంది. దీని లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థను….

శబరిమలలో చిన్నారులకు ప్రత్యేక గేటు..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా దర్శనం పొందేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) ప్రత్యేక గేటును అందుబాటులోకి తెచ్చింది. ఈ గేటు ద్వారా చిన్నారులు దర్శనం పొందవచ్చు. ఈ గేటు వల్ల పొడవైన క్యూలైన్ల బాధ తప్పిందని….

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు..

దేశంలో మళ్లీ కోవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతోంది. దాంతో అప్రమత్తమైన కేంద్రం కిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని….

‘ఈగల్’ నుంచి క్రేజీ అప్‌డేట్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్’. అయితే, చిత్రబృందం తాజాగా రవితేజ అభియానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. డిసెంబర్ 20న సాయంత్రం 4.05 గంటలకు ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు…..

సలార్ ఫస్ట్ టికెట్ అందుకున్న దర్శక ధీరుడు .. హైప్ మాములుగా లేదుగా..

డిసెంబర్ ఎండింగ్ వస్తోంది అంటే సలార్ ఫీవర్ మొదలైంది అని లెక్క .ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే హాట్ డిస్కషన్ జరుగుతోంది .డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కు సంబంధించిన ఒక….

అయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లు..

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర దర్శనం కోసం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక….