కేరళలో కరోనా జేఎన్.1 కేసు నమోదు
కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్వేరియంట్ను లక్సెంబర్గ్లో గుర్తించారు. తాజాగా ఈ సబ్వేరియంట్ జేఎన్.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. జేఎన్.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది…..










