Latest Posts

కేరళలో కరోనా జేఎన్‌.1 కేసు నమోదు

కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను లక్సెంబర్గ్‌లో గుర్తించారు. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. జేఎన్‌.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది…..

ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ లలో భద్రతా లోపాలు: కేంద్రం..

యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, యాపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్‌లలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) గుర్తించింది. ఆపిల్ ఉత్పత్తుల్లోని లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుని కీలక….

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!.

2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ….

ప్రజా భవన్ ముట్టడిస్తాం–: ఆటో డ్రైవర్లు..

తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి దూకుడుగా పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆటోడ్రైవర్లతో నిరసన సెగ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో….

హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా (Amrapali kata) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్….

AP

పవన్ కళ్యాణ్ పై కేసులో ట్విస్ట్..

వైసీపీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టడంలో జనసేన అధినేత పవన్ ముందంజలో ఉంటారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తారు. కొద్ది నెలల కిందట వలంటీర్ల విషయంలో పవన్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పవన్ తీరుపై ఆందోళనలు చేపట్టారు. దీనికి….

AP

చంద్రబాబుపై హత్యాయత్నంలో భారీ ట్విస్ట్..

చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో 2003 అక్టోబర్ 1న చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలో అలిపిరి ఘాట్ వద్ద మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో చంద్రబాబుకు….

AP

అభ్యర్థుల మార్పు ప్రకంపనలు.. వైసీపీ ఏం కానుంది…?

వైసీపీలో అభ్యర్థుల మార్పు వివాదం రాజు కుంటోంది. ఎక్కడికక్కడే నేతల అనుచరులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హై కమాండ్ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తెగ బాధపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన ఆళ్లను తప్పించడం….

AP

చంద్రబాబుకు, జగన్ కు తేడా అదే..!

రాజకీయాలన్నాకా గెలుపు, ఓటములు అత్యంత సహజం. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారు గెలుపు కోసమే సర్వశక్తులు ఒడ్డుతారు. అయితే ప్రజల నమ్మకం ఎవరైతే చూరగొంటారో వారే విజయం సాధిస్తారు. విడిపోయిన తర్వాత ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన,….

AP

అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు..

అది 2014, సెప్టెంబర్ 4. శాసనసభ వేదికగా నాటి సీఎం చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 217 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రాజధానిగా ప్రకటించారు. అప్పటి విపక్ష నేత జగన్ సహా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతించాయి. తాను….