Latest Posts

22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు.. హాజరుకానున్న సీఎం..

తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్ర­భు­త్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్‌ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య­అతిథిగా హాజరుకానున్నారు. కాగా రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారి­టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.కాంతి వెస్లీ వెల్లడించారు

Editor