తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుంది: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తోందని, భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే సమయం తప్పకుండా వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశం ఉన్న ప్రతిచోటా బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ….










