కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు: 2023 కంటే ముందు చేరిన వారి క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్!
రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 కంటే ముందు కాంట్రాక్ట్ వ్యవస్థలో జాయిన్ అయిన అభ్యర్థులందరినీ రెగ్యులర్ చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ….










