నిబంధనలు లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి: ఆర్డీవోకు సీపీఐ డిమాండ్
రెవెన్యూ వారి సిఫార్సు లేకుండా పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చెయ్యాలి, ధర్మవరం ఆర్డీవో మహేష్ కు విన్నవించిన అనంతరం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు 1954 ముందు అసైన్డ్ చేయబడిన ప్రైవేటు భూములు రెవెన్యూ వారి సిఫార్సు….










