Latest Posts

AP

ఎక్కడ ఆపారో అక్కడ్నించే మళ్లీ పాదయాత్ర ప్రారంభం

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర ప్రారంభమై తీరుతుందన్నారు షర్మిల. మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల పలు ఇతర అంశాలపై స్పందించారు. తెలంగాణలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత….

ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఈసారి 41ఏ ప్రకారం

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమౌతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అవినాష్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా భావించడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు….

టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సూర్యకుమార్

సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి ఓ మెరుపులాగా వచ్చాడు. 2021లో జట్టులో అడుగుపెట్టిన అతడు.. 2022ను మరుపురానిదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ గా ఎదిగాడు. ఒక కేలండర్ ఏడాదిలో టీ20ల్లో వెయ్యికిపైగా పరుగులు….

AP

2024లో ఆ పార్టీని ఏపీ నుంచి లేపేసేందుకు బీజేపీ స్కెచ్

ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పొత్తులు, ఎత్తులతో రసవత్తరంగా మారుతోంది. ఓ పార్టీ ఏపీలో జెండా పీకేస్తోందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలని చర్చ నడుస్తోంది. ఇంతకీ జెండా పీకేసే పార్టీ ఏది ?….

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈసారి 5.5 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత వారం పదిరోజుల్నించి ఇండోనేషియాలో భూమి కంపిస్తోంది. 1-2 సార్లు సునామీ హెచ్చరికలు….

ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రాూ యూనివర్శిటీలో కీలక పరిణామం

ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రాూ యూనివర్శిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీపై బిబిసి తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇండియా: ది మోదీ క్వశ్చన్ ప్రదర్శించేందుకు యూనివర్శిటీలోని విద్యార్థి సంఘాలు ప్లాన్ చేసుకున్నాయని సమాచారం అందుకున్న యూనివర్శిటీ రిజిస్ట్రార్.. ఆ ప్రదర్శనను….

కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్ర పర్యటన నిమిత్తం వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. తెలంగాణలోని కొండగట్టుపై వెలసిన ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేసి వాహనాన్ని ప్రారంభించారు. కొద్జి సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార….

AP

ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు

ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. జీవోపై స్టే కొనసాగించడాన్ని నిరాకరించిన ఏపీ హైకోర్టు..తీర్పును మాత్రం రిజర్వ్ చేయడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఏపీలో కందుకూరు, గుంటూరులో టీడీపీ తలపెట్టిన బహిరంగ….

బాబర్ ఆజం వరల్డ్ రికార్డు సమం చేసిన శుభ్‌మన్ గిల్

టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇప్పటికే అతడు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా తరఫున మూడు వన్డేల సిరీస్….

బీజేపీ ముందస్తు ప్లాన్‌..

ఫిబ్రవరి నుంచి తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తి తామంటే తామనేలా ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త ముందుంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్‌….