Latest Posts

AP

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డీవో….. మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ

  శ్రీ సత్యసాయి జిల్లా6 జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ గారు మరియు ఆర్డీవో మహేష్ వారు ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించి తదుపరి రీసర్వే పూర్తైన మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు….

పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్ రెడ్డి: ఈ నెల 19న దావోస్‌కు పయనం.. అనంతరం అమెరికా పర్యటన!

తెలంగాణ రాష్ట్రానికి భారీ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) ఆధ్వర్యంలో జరిగే వార్షిక సదస్సులో ఆయన పాల్గొని, వివిధ బహుళజాతి….

యుద్ధం వేళ ఉక్రెయిన్ సంచలన నిర్ణయం: రక్షణ మంత్రి మార్పుకు జెలెన్‌స్కీ గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి ‘డ్రోన్ల నిపుణుడు’!

రష్యాతో భీకర పోరు సాగిస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం తన రక్షణ వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ యుద్ధ తంత్రాల కంటే ఆధునిక టెక్నాలజీకే పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, రక్షణ శాఖలో భారీ….

AP

నిబంధనలు లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి: ఆర్డీవోకు సీపీఐ డిమాండ్

రెవెన్యూ వారి సిఫార్సు లేకుండా పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చెయ్యాలి, ధర్మవరం ఆర్డీవో మహేష్ కు విన్నవించిన అనంతరం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు 1954 ముందు అసైన్డ్ చేయబడిన ప్రైవేటు భూములు రెవెన్యూ వారి సిఫార్సు….

AP

ముదిగుబ్బ ఎన్టీఆర్ సర్కిల్‌లో మురుగు నీటి కంపు.. రేపటిలోగా పరిష్కరిస్తామని అధికారుల హామీ

ముదిగుబ్బ జనవరి 2: (YES 9 TV) ముదిగుబ్బ పట్టణంలో మురికి కాలువల నిర్మాణాలు జరుగుతుండడం వలన ఎన్టీఆర్ సర్కిల్ నందు మురుగునీరు పారుటకు దారి లేక నిల్వ ఉండి దుర్గంధం వెలువడుతుండడం వల్ల ఆ మురికి నీరు ప్రయాణికులకు ,….

AP

చిలకల గడ్డపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం… 12 మందికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం

ముదిగుబ్బ జనవరి 2: (YES 9 TV): మండల కేంద్రం ముదిగుబ్బకు ఏడు కిలోమీటర్ల సమీపంలో బుక్కపట్నం మండల పరిధిలోని చిలకలగడ్డ పల్లి గ్రామం వద్ద ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడినట్లు….

AP

ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ప్రజాశక్తి’ పాత్ర ప్రశంసనీయం: సీఐ ఏ.సునీత

ముదిగుబ్బ జనవరి 1:(YES 9 TV): ముదిగుబ్బ మండలం లోని ప్రజాశక్తి క్యాలెండర్ 2026 ను గురువారం రూరల్ సీఐ కార్యాలయం నందు సీఐ ఏ.సునీత ఆవిష్కరణ చేసారు…ఆమె మాట్లాడుతూ ప్రజాశక్తి దిన పత్రిక అనేది మంచి విలువలను పాటిస్తూ ప్రజా….

AP

ముదిగుబ్బ ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్లు ఆవిష్కరణ…

ముదిగుబ్బ జనవరి 1: (YES 9 TV) ముదిగుబ్బ ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్లు ఆవిష్కరణ ముదిగుబ్బ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ లను ఆవిష్కరించడం జరిగిందని ఆర్యవైశ్య యువజన సంఘం….

AP

ముదిగుబ్బలో ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ: పాల్గొన్న ప్రముఖులు

ముదిగుబ్బ జనవరి 01/01/2026 :(YES 9 TV) : ముదిగుబ్బలో ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ని అత్యంత వైభవంగా ఆవిష్కరించినారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ హరినాథ్ గుప్తా పొలిటికల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, జనార్ధన, ఆనంద్, రామయ్య, పుల్లయ్య, నాగరాజు,చంద్ర….

AP

ద్రాక్షారామ ఘటన: శివలింగం ధ్వంసంపై సీఎం సీరియస్.. నిందితుడి అరెస్ట్!

వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి ద్రాక్షారామ ఆలయ ప్రాంగణంలోని ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తి సుత్తితో ధ్వంసం చేశాడు. మంగళవారం ఉదయం భక్తులు గమనించడంతో ఈ దుశ్చర్య….