Latest Posts

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రత్యేకం. 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్య వహించిన ఎంపీలు ఈ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధులుగా….

పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం

పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. కరాచీ నగరంలో 18 మంది ప్రాణాలు బలిగొంది. మృతుల్లో 14 మంది చిన్నారులు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ శుక్రవారం ధృవీకరించారు. జనవరి 10….

అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి వెల్లడి

తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..

: లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. : మంత్రి రోజా

టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. చంద్రబాబు సైకో అయితే.. కొడుకు లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ అని ఎద్దేవా చేశారు. లోకేష్‌ అడుగుపెట్టగానే పుష్కరాల్లో 29 మంది చనిపోయారని….

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌కు చెందిన అరినా సబలెంక అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో రిబకినా (కజకిస్థాన్‌)పై సబలెంక 4-6 6-3 6 -4 తేడాతో విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐదో….

మద్యం సేవిస్తే భారీ ఫైన్.. గోవా కొత్త రూల్స్ ఇవే..!

మీరు గోవాను వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అక్కడ బీచ్‌లో బీర్ తాగుతూ.. విదేశీయులతో సెల్ఫీలు దిగేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీ ఆలోచనలకు బ్రేక్ వేయండి. ఇక నుంచి గోవాలో కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. గోవాలో పర్యాటకుల గోప్యత, భద్రతను దృష్టిలో….

AP

తారకరత్నకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువని తెలుసా? ఏమవుతారంటే!

వైసీపీ-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ కీలక వ్యక్తుల్లో ఒకరు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లను తీవ్ర పదజాలంతో విజయసాయిరెడ్డి విమర్శిస్తూ ఉంటారు. టీడీపీ లీడర్స్ ప్రధాన టార్గెట్ విజయసాయిరెడ్డి. అలాంటి….

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, ఆలయ నిర్వహణ వారికే వదిలేయండి

ఈ కేసు కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి సంబంధించింది. ఈ ఆలయానికి ఈవోను నియమిస్తూ..నిర్వహణలు తమ చేతుల్లో తీసుకోవాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ బడింది. ఏపీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి ఈవోను నియమించడం….

టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్

తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..

AP

జగన్‌ బుల్లెట్ లేని గన్‌.. సౌండ్ ఎక్కువ పని తక్కువ: నారా లోకేష్ సెటైర్లు

తాను మంత్రిగా ఎంతో చేశానని.. అదే హక్కుతో పాదయాత్ర నిర్వహిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంత్రులుగా ఉన్న ఇప్పుడున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. యువగళం పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయన్నారు. పది….