Latest Posts

వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా – తొలి టీ20లో టీమ్ ఇండియా ఓటమి

: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది టీమ్ ఇండియా. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమ్ ఇండియా 20….

మోదీ ‘పద్మ’వ్యూహం.. అఖిలేశ్‌ ఇక ఏకాకే?

రాజకీయల్లో వ్యూహరచన ఎంతో ముఖ్యం. నేతలు చేసే ఆ వ్యూహాలే పార్టీ బలాన్ని పెంచుతాయి. ఎన్నికల్లో విజయాన్ని చూకూర్చుతాయి. ఇటీవల కాలంలో వ్యూహాల కోసం పార్టీలు స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మోదీ-షా ద్వయం చేసే వ్యూహాలు 90 శాతం….

దేశ సైనిక పాఠవం కోసం మోడీ చేసిన అతిపెద్ద మార్పు ఇదే..

డీఆర్డీవో… డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌.. భారత సైన్యానికి ఆయుధాలు తయారు చేసే ప్రభుత్వరంగ సంస్థ. ఇది మోదీ వచ్చిన తర్వాత ఏర్పడిన సంస్థ కాదు. దాదాపు 60 ఏళ్లుగా పనిచేస్తోంది. కానీ, మోదీ వచ్చిన తర్వాత ఈ సంస్థ….

సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?

భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ iNCOVACCను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ప్రారంభించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ప్రభుత్వానికి రూ.325కి అందజేస్తుండగా……

పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చే

పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను వారికి వర్తింపజేయాలన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్నిమేధావులు ఆలోచించాలని కోరారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం….

AP

బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా వాహనం కదలడంతో..

హిందూపురం పర్యటనలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా హిందూపురానికి వచ్చిన ఆయన.. ప్రజలతో మమేకం అయ్యేందుకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీగా కార్యకర్తలు, నాయకులు….

2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం

2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం ముగిసింది. ఓటమితో తన కెరీర్‌ను ముగించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బోపన్నతో కలిసి పోటీ పడిన సానియా మీర్జా తన కెరీర్‌ను పరాజయంతో ముగించింది. బ్రెజిల్ ద్వయం….

2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తు

2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పెద్ద సవాల్ కాబోతోంది. మరి సమస్యలను ఏ మేరకు అధిగమిస్తారనే అంశం పై ఫలితం ఆధారపడి ఉండబోతోంది…..

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నెవర్ గివ్ యాన్ ఇంచ్ పుస్తకంలో రాసిన విషయాలు ఇండియా-పాకిస్తాన్ సంబంధాలను మరోసారి ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో భారతదేశం-అమెరికా….

ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో మార్పులు, కొత్త నిబంధనలు

ఎయిర్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీ ప్రకారం..క్యాబిన్ సిబ్బంది అవసరమైనప్పుడు ఆలోచించి మద్యం అందించవచ్చని ఉంది. అంటే ఇక నుంచి అవసరమనుకున్నప్పుడు ప్రయాణీకులకు మద్యం సురక్షితంగా అందించనుంది విమాన సిబ్బంది. రెండవసారి మద్యం తీసుకుంటే ఆలోచించి వ్యవహరించాలని ఎయిర్ ఇండియా….