పేదలపై కేంద్రం అను”గృహం”; పీఎంఏవై కి ఎంత కేటాయించిందంటే?
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. తమకు కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బిపిఎల్ కుటుంబాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వరాలు కురిపించారు.. వారి సొంత ఇంటి కలలు నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు.. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్….










