Latest Posts

పేదలపై కేంద్రం అను”గృహం”; పీఎంఏవై కి ఎంత కేటాయించిందంటే?

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. తమకు కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బిపిఎల్ కుటుంబాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వరాలు కురిపించారు.. వారి సొంత ఇంటి కలలు నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు.. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్….

ట్రోల్ ఆఫ్ ది డే : అడుక్కోవడంలో ‘లోకేష్’ పీహెచ్.డీ..

అదేదో సినిమాలో బాబు మోహన్ యాచించి బతుకుతాడు.. ఒక డిఫరెంట్ మేనరిజంతో అడుక్కుంటాడు.. అమ్మా, అక్కా, అన్నా, చెల్లీ… ఇలా దీర్ఘాలు తీసి పిలుస్తుంటాడు.. చూసేవారికి ఇది నవ్వు తెప్పిస్తుంది.. అప్పట్లో కామెడీ ఆరోగ్యకరంగా ఉండేది కాబట్టి… పాత్రలు రాసే దర్శకులు….

మంచం కోసం కొట్టుకున్న భార్యభర్తలు..చివరకు ఏమైందంటే?

ఇద్దరు భార్యాభర్తలు.. గొడవలతో ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. ఒకరి వస్తువులు ఒకరు పంచుకున్నారు. ఇంట్లోనే ఎవరి సంసారం వారు చేస్తున్నారు. విడాకులు ఇవ్వమంటే భర్త ఇవ్వడం లేదు. నేను పోతానన్న ససేమిరా అంటున్నాడు. దీంతో ఆ భర్తతో వేగలేక చచ్చి చెడీ….

ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశం

ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి పోగా.. సంయుక్తంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇటీవల రెండు పార్టీల తీరు ఎవరికి వారే యమున….

సర్ఫరాజ్‌ ఖాన్‌పై అశ్విన్ ప్రశంసలు.. సెలక్టర్లపై సెటైర్లు!

సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) టీమిండియా(Team India)లోకి ఇంకా రాలేకపోతున్నాడు. ఎంత ఆడినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అతడికి నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. కావాలనే పక్కన పెడుతున్నారని కూడా అంటున్నారు. అయితే తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran….

AP

విశాఖకు రాజధాని తరలింపుపై జగన్ లాస్ట్ ఛాన్స్..

ఏపీలో గత మూడున్నరేళ్లుగా రాజధాని ఇష్యూ చూపినంత ప్రభావం మరి దేనికీ లేదు. జగన్ సర్కారు అధికారం చేపట్టాక అప్పటివరకూ ఉన్న అమరావతికి కాదని.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అది మొదలైంది ఇప్పటివరకూ ఎండ్ కార్డుపడడం లేదు. రాజధాని లేని….

నాడు ఇందిర తొక్కి పారేసింది..ఇప్పుడు మోడీ అలా చేయగలడా?

బిబిసి.. దాని పేరులోనే బ్రిటిష్ అని ఉంది కాబట్టి.. అది ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవరి కోసం మద్దతుగా నిలుస్తుందో వివరించాల్సిన పనిలేదు.. దాని వెస్ట్రన్ పోకడలు, సో కాల్డ్ పరిశోధనలు, పరిశోధనలు ఈ….

రాహుల్‌ జోడో యాత్రతో జోష్‌ కొంతే.. ప్రతిపక్ష నేతగానూ గుర్తించని దేశం!

దేశంలో నానాటికీ పతనమవుతూ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ తెచ్చేందుకు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగిన 4….

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఏడాదిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఏడాదిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ సెగ తెలంగాణ గవర్నమెంట్‌కూ తగిలింది. గణతంత్ర వేడుల సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌ తీరును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టడం,….

తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైందా!..వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం

గత రెండు రోజుల క్రితం నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి..గుండెపోటు వచ్చి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తారకరత్న చికిత్స పొందుతూ మరణించాడని..లోకేష్ పాదయాత్ర కి అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశ్యం….