తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ మళ్లీ తెరపైకి
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రజాప్రతినిధులు మరియు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు ఈ డిమాండ్పై ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ….










