తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును….










