రాయదుర్గం అభివృద్ధికి రూ. 63 కోట్లు: హగరి నదిపై వంతెన నిర్మాణానికి కాలువ శ్రీనివాసులు భూమిపూజ
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• రూ. 63 కోట్లతో అభివృద్ధి పనులు రూ. ఆరు కోట్లతో కనేకల్ మాల్యం హగరి నదిపై వంతెన నిర్మాణానికి భూమి పూజ రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రూ. 63 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో….










