ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఈసారి 41ఏ ప్రకారం
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమౌతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అవినాష్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా భావించడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు….










