Latest Posts

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్…..

AP

జగిత్యాల జిల్లాలో పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి….

AP

ఏపీలో రోడ్లకు సరికొత్త రూపురేఖలు.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు…..

బాక్సర్ మేరీ కోమ్ చేతికి రెజ్లింగ్ ఫెడరేషన్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఛీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 23) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ జరపడంతోపాటు రెజ్లింగ్ రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం కోసం….

గూగుల్, ఐఫోన్లకు భారత్ చెక్.. మోడీ పెద్ద ప్లాన్

ఇండియా ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులేస్తోంది. ద్విముఖ పోటీ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తయారీలోకి అడుగుపెడుతోంది. భారతీయులకు స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆపిల్, గూగుల్ దే అగ్రస్థానం. ఇక నుంచి భారత్ కూడ పోటీ పడబోతోంది. ITT….

చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎఫ్‌బీఐ చేతికి రహస్య పత్రాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన కొడుకు హంటర్‌ బైడెన్‌ వాడిన ఓ ల్యాప్‌టాప్ సమస్యలు తెచ్చిపెట్టింది. శుక్రవారం డెలావేర్‌లోని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 6 రహస్య….

మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త

మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ పథకంపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం ఏక్‌నాథ్ షిండే….

జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల!

మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి….

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియా తొలి విజయాన్ని నమోదు

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో 59….

సింగర్ మంగ్లీ పై రాళ్లదాడి

హద్దులు మీరిన ప్రాంతీయవాదం, భాషాభిమానం ఉన్మాదం కిందకే వస్తుంది. ఇతర భాషలు, సంస్కృతులను గౌరవించలేని వాడు సొంత భాషను కూడా అనుమానిస్తున్నట్లే లెక్క. సౌత్ ఇండియాలో తమిళులు, కన్నడిగులలో ఈ జాఢ్యం ఎక్కువైపోయింది. భాషాభిమానం పేరుతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సందర్భాన్ని….