Latest Posts

AP

ముదిగుబ్బ నూతన సీఐ సునీతకు సీపీఐ నాయకుల శుభాకాంక్షలు

ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV): ముదిగుబ్బ మండల రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత గారిని ఆదివారం సిపిఐ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణములో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో….

AP

ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన: అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV) ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నమస్కారం 🙏🏻 రాష్ట్ర ఆరోగ్యశాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ధర్మవరం నియోజకవర్గ పర్యటన వివరాలు:– డిసెంబర్ 31 (బుధవారం):–….

AP

తోపుడు బండి వ్యాపారికి రూ. 12.30 కోట్ల జీఎస్టీ నోటీస్: చిత్తూరులో కలకలం!

తోపుడు బండి వ్యాపారికి రూ.12.30 కోట్ల జీఎస్టీ నోటీస్! *అజ్ఞాతంలోకి వెళ్లిన జిలానీ *గాలిస్తున్న సీజీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు *చిరు వ్యాపారి పేరుతో భారీ మోసం జరిగిందా? సూత్రధారులు ఎవరు?   చిత్తూరు నగరంలో ఒక సామాన్య చిరు వ్యాపారికి కోట్లాది….

AP

తగ్గిన నేరాలు.. పెరిగిన భద్రత….

తగ్గిన నేరాలు.. పెరిగిన భద్రత *జిల్లా పోలీసుల వార్షిక నివేదిక విడుదల *26శాతం తగ్గిన కేసులు *ఎస్పీ తుషార్ డూడి వెల్లడి   చిత్తూరు జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తూ 2025 సంవత్సరంలో….

AP

గిరిజనుల ముంగిటకే కార్పొరేట్ వైద్యం: మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

గిరిజనుల ముంగిటకే కార్పొరేట్ వైద్యం ఉచిత మెగా వైద్య శిబిరంలో కలెక్టరు, ఎమ్మెల్యే ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందజేస్తోందని… వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే….

AP

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: రైతులు ఆందోళన చెందవద్దు – కలెక్టర్ సుమిత్ కుమార్

యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు రబీ సీజన్‌కు సరిపడా నిల్వలు సిద్ధం -కలెక్టరు సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లాలో యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని… రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టరు సుమిత్ కుమార్ స్పష్టం….

AP

తాత ఆశయం నెరవేర్చిన మనవడు: మరణాంతరం రంగయ్య శెట్టి నేత్రదానం

ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV): తాత చిలమకూరి రంగయ్య శెట్టి ఆశయం మేరకు కళ్ళు దానం చేయించిన మనవడు రిత్విక్ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని కిరాణా దుకాణం నిర్వహిస్తున్న చిలమకూరి శ్రీధర్ తండ్రి మరణాంతరం తన….

AP

ముదిగుబ్బలో వైభవంగా ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనంలో భక్తుల పరవశం

ముదిగుబ్బ డిసెంబర్ 30 :(YES 9 TV): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముదిగుబ్బ శ్రీ హరిహర దేవాలయం నందు ఉత్తర ద్వారం నందు విశేషంగా ఆకట్టుకుంది. ఈ దేవాలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన పూజలు అందుకుంటూ, భక్తులు….

నూతన సంవత్సరం ‘సైబర్’ జాగ్రత్త: నకిలీ లింకులపై క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ!

కొత్త సంవత్సరం (2026) వేళ సోషల్ మీడియా మరియు వాట్సాప్‌లో వచ్చే నకిలీ గ్రీటింగ్స్, ఆఫర్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని….

వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు రేవంత్ రెడ్డి: కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. రేపు (మంగళవారం) జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు…..