ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: లోక్సభలో ఎంపీ పురందేశ్వరి స్పష్టం
న్యూఢిల్లీ. రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. లోక్సభలో అమరావతి బిల్లుపై చర్చలో….










