Latest Posts

AP

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: లోక్‌సభలో ఎంపీ పురందేశ్వరి స్పష్టం

  న్యూఢిల్లీ. రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో….

AP

ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు: వింజమూరు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా. *ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు. వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ పర్యటన….

AP

సిద్దరాంపురంలో పింఛన్ల పంపిణీ: నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – పూల నాగరాజు

అనంతపురం జిల్లా,శింగనమల. నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు *శింగనమల నియోజకవర్గం సిద్దరాంపురం గ్రామంలో….

AP

నల్లమాడ హమాలి కాలనీలో పెన్షన్ల పంపిణీ: లబ్ధిదారుల ముఖాల్లో పెరిగిన భరోసా

నల్లమాడ హమాలి కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో అంజనప్ప ,తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం హమాలీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో….

AP

ఉరవకొండలో మరణించిన లాలప్ప భార్యకు పెన్షన్ అందజేత: పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

ఉరవకొండ ఎయిర్టెల్ టవర్ దగ్గర నివాసం ఉంటున్న ఎగిడి. లాలప్ప అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఎగ్డిడి లాలప్ప చనిపోవడంతో భర్త పెన్షన్ భార్య అనంతమ్మ అందించారు. దీనికిగాను పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో….

AP

ముదిగుబ్బలో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతి

ముదిగుబ్బ మండలం లో ఈరోజు సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముదిగుబ్బ సీఐటీయూ మండల నాయకులు తహసీల్దార్ ఆఫిస్ నందు బ్లాక్ డే నిర్వహించారు…తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన….

AP

అమరావతికి లోక్‌సభ ఆమోదం చారిత్రాత్మకం: వైసిపి తీరుపై ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ధ్వజం

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కామెంట్స్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి లోక్ సభ ఆమోదముద్ర వేయడం సంతోషదాయకం అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత వస్తే భవిష్యత్తు మరింత ఉజ్వలం లోక్సభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం….

AP

అమరావతికి చట్టబద్ధతతో జగన్ రెడ్డిలో వణుకు: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తు

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి 01-04-2026 రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్ రెడ్డి వెన్నులో వ‌ణుకు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో మ‌ద్ద‌త‌న్న జ‌గ‌న్-లోక్ స‌భ‌లో వ్య‌తిరేకించిన వైసిపి స‌భ్యులు అమ‌రావ‌తి రాజ‌ధానితో ప్ర‌జ‌ల క‌ల‌ల సాకారానికి కృషి చేస్తున్న సిఎం చంద్ర‌బాబు….

AP

పింఛన్లకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. పింఛన్లకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్..ఎమ్మెల్యే అమిలినేని అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పింఛన్లు అందిస్తుండటం నా అదృష్టం అంతా నేనే చేసాను అంటూ రోడ్ల మీద ర్యాలీ చేసి రంగయ్య జోకర్ అయ్యాడు.. మంత్రిగా ఉషా శ్రీ….

AP

అంగన్వాడి వర్కర్ సస్పెన్షన్…

అనంతపురం జిల్లా, బొమ్మనహళ్.   అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం కురువల్లి గ్రామంలోని అంగన్వాడి-2 కేంద్రానికి చెందిన అంగన్వాడి వర్కర్ పార్వతిని బుధవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా బొమ్మనల్ మండల కేంద్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో….