రాయదుర్గం బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం: రూ.46.24 కోట్లు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా, రాయదుర్గం. పట్టుబట్టి సాధించిన ప్రభుత్వవిప్ రాయదుర్గం బ్రిడ్జికి రూ.46కోట్లు రాయదుర్గం పట్టణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అనంతపురం రోడ్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.46.24కోట్లు….










