ముదిగుబ్బ మండలంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్
ముదిగుబ్బ ఏప్రిల్ 2: ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోపు పూర్తి చేయాలని….










