సిద్దరాంపురంలో పింఛన్ల పంపిణీ: నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – పూల నాగరాజు
అనంతపురం జిల్లా,శింగనమల. నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు *శింగనమల నియోజకవర్గం సిద్దరాంపురం గ్రామంలో….










