Category: TELANGANA

టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు ఇంటి వ‌ద్ద‌కే..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన కార్గో సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. త‌మ ప్ర‌త్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్త‌రిస్తోంద‌న్నారు ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు…..

గంగారెడ్డి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో అక్టోబర్….

కేంద్రంపై రేవంత్ రెడ్డి సంచలనం.

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి….

జీవన్ రెడ్డి విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..

ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమని, బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని సొంత పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫిరాయింపులపై జీవన్….

మంత్రి కొండా సురేఖపై కోర్టులో కేటీఆర్ షాకింగ్ స్టేట్మెంట్..!

మంత్రి కొండ సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ ను టార్గెట్ చేసిన క్రమంలో కొండా సురేఖ సినిమా సెలబ్రిటీలకు కేటీఆర్ కు లింకు….

ఆ వీడియోలో ఉన్నది హంతకుడేనా.. గంగారెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు .

జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మారు గంగారెడ్డి హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు పక్కా స్కెచ్ తో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ఇప్పటికే మోహరించారు…..

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ధరణి నై..

బీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ధరణి పోర్టల్. దీని వలన సమస్యలు జఠిలమయ్యాయే తప్ప పరిష్కారం కాని సమస్యలతో ప్రజలు నానా అవస్థల పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ధరణి ని రద్దు చేసి సమస్యల….

సీఎం రేవంత్ చేతికి 317 జీవో కమిటీ నివేదిక..

కేసీఆర్ ప్రభుత్వంలో 317 జీవో ఎన్నో వివాదాలకు కారణమైంది. స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నికల సమయంలో 317 జీవో బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన….

నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత.

రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 31,383మంది అభ్యర్థులు రాయనున్నారు.   మొత్తం రాష్ట్రంలో 46….

కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రo మల్లారెడ్డిపేట లో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- అక్టోబర్ 20 ఆదివారం రోజున గంభీరావుపేట మండల మల్లారెడ్డిపేటలో కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, వైస్ చైర్మన్ పాతూరు అంజిరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి….