మేడారం జాతరలో విషాదం: జంపన్న వాగులో భక్తుడి మృతి.. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల దుర్మరణం!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అయితే, భక్తుల రద్దీ పెరుగుతున్న వేళ జంపన్న వాగులో స్నానానికి వెళ్లిన ఒక భక్తుడు నీటిలో మునిగి మరణించాడు. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా….










