తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేశారు
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని….










